దమ్మపేట, జూలై 28(సింగిడి): (PVC) కొత్తగూడెం జిల్లా దమ్మపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ పశువైద్యశాల కనీస అభివృద్ధికి నోచుకోక పాలకుల నిర్లక్ష్యానికి అధ్వాన్న స్థితికి చేరింది. పశువుల ప్రాణాలను కాపాడాల్సిన ఈ ఆసుపత్రి, బురదమయంగా మారి ప్రస్తుతం పశువులను తీసుకురావడానికే భయపడేలా తయారైందని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షపు నీటితో ఇబ్బందులు: స్వల్ప వర్షం పడినా ఆసుపత్రి ప్రాంగణమంతా మోకాళ్ల లోతు నీరు నిలిచిపోతోంది. లోతట్టు ప్రాంతంలోContinue Reading

దమ్మపేట (సింగిడి): (MRO OFFICE) దమ్మపేట మండల తహశీల్దార్‌ కార్యాలయంలో ఇన్నాళ్లూ సాగిన ‘చేతివాటం’ దందాలకు, దళారుల రాజ్యానికి ఎట్టకేలకు బ్రేక్‌ పడింది. సామాన్య ప్రజలను పీల్చి పిప్పి చేస్తూ, సర్టిఫికెట్ల నుంచి భూ రికార్డుల దాకా ప్రతి చిన్న పనికీ వేలాది రూపాయలు గుంజిన అవినీతి తిమింగలాల ఆట కట్టించేందుకు నూతన తహసీల్దార్ డిప్యూటీ ట్రైని కలెక్టర్ రాకతో రెవెన్యూ యంత్రాంగం సంచలన నిర్ణయం తీసుకుంది. కార్యాలయంలో దళారీContinue Reading

నర్సంపేట జులై 27 (సింగిడి) : (KCR) తీవ్ర అస్వస్థతకు గురై చికిత్స పొందుతున్న పార్టీ సీనియర్ నేత, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడానికి సికింద్రాబాద్ యశోదా దవాఖానకు చేరుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) అందుతున్న చికిత్స గురించి డాక్టర్లతో వాకబు చేశారు.పెద్ది సుదర్శన్ రెడ్డికి చికిత్స అందుతున్న ఐసీయూ వార్డుకు చేరుకొని, డాక్టర్లతో కలిసి అక్కడ పెద్దికి అందుతున్న చికిత్సContinue Reading

దమ్మపేట, (సింగిడి): (SIR) ఓటరు సవరణ ప్రక్రియ సర్ లో భాగంగా అశ్వారావుపేట నియోజకవర్గంలోనే మొట్టమొదటిగా 100 శాతం డిజిటలైజేషన్ ప్రక్రియను అత్యంత వేగంగా, విజయవంతంగా పూర్తి చేసినందుకు గాను మొద్దులగూడెం105, 106 బూత్ లెవెల్ ఏజెంట్ లు దొడ్డా భాస్కరరావు, స్వర్ణాల శ్రీనివాసరావును కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు తోటా దేవి ప్రసన్న శాలువాతో ఘనంగా సత్కరించారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఓటరు జాబితా నమోదు, మార్పులు, చేర్పుల సవరణContinue Reading

కరీంనగర్: సిపిఐ (CPI) కరీంనగర్ జిల్లా కార్యాలయం బద్దం ఎల్లారెడ్డి భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో పాల్గొన్న చాడ వెంకటరెడ్డి మాట్లాడుతూనీట్ పేపర్ లీకేజీ వల్ల లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు బజారున పడ్డాయని, లీకేజీ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టాలని,బాధ్యులైన కేంద్ర విద్యా శాఖ శాఖ రాజీనామా చేయాలని కాక్రోచ్ పార్టీ పిలుపుమేరకు దేశ రాజధాని ఢిల్లీ లో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు,సీనియర్ సిటిజన్స్ వేలాదిగా తరలివచ్చిContinue Reading

వినా స్త్రీయా జననం నాస్తి (స్త్రీ లేనిదే జననం లేదు)వినా స్త్రీయా జీవం నాస్తి (స్త్రీ లేనిదే జీవం లేదు)వినా స్త్రీయా గమనం నాస్తి (స్త్రీ లేనిదే గమనం లేదు)వినా స్త్రీయా సృష్టిరేవ నాస్తి (స్త్రీ లేనిదే అసలు సృష్టే లేదు) అలాంటి స్త్రీ మూర్తుల మీద నేడు జరుగుతున్న అఘాయిత్యాలు శోచనీయం. అఘాయిత్యాలతో పాటు లైంగిక వేధింపులు కోకొల్లలు. అటువంటి లైంగిక వేధింపుల కథే ఇది. సింగిడి సెంట్రల్Continue Reading

అశ్వాపురం, జూలై 20(సింగిడి): (Bhadradri) అశ్వాపురం మండలం నెల్లిపాక బంజర గ్రామపంచాయతీకి అత్యవసరంగా నూతన గ్రామపంచాయతీ భవనాన్ని మంజూరు చేయాలని కోరుతూ గ్రామ సర్పంచ్ ముండ్రు రామకృష్ణ సోమవారం జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన గ్రీవెన్స్ డే కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారిణి (డీపీఓ)కు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా సర్పంచ్ ముండ్రు రామకృష్ణ మాట్లాడుతూ, ప్రస్తుతం గ్రామపంచాయతీ కార్యాలయంగా ఉపయోగిస్తున్న భవనం 1970 సంవత్సరంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోం శాఖContinue Reading

(Rohit Sharma) టీ 20 వరల్డ్ కప్, ఆసియా కప్స్, చాంపియన్స్ ట్రోఫీ ఇలా అన్నీ అందించినా కానీ రోహిత్ శర్మ కెపాసిటీపై కొంత మందికి అనుమానం. రోహిత్ అసలు ఫిట్ గా లేడని తప్పుడు ప్రచారాలు చేస్తుంటారు. ఇక రోహిత్ కు ఇదే సిరీస్ అంటూ లేనిపోని అనుమానాలు క్రియేట్ చేస్తుంటారు. హిట్ మ్యాన్ ఆ తప్పుడు ప్రచారాలకు ఎప్పుడూ రియాక్ట్ అవలేదు. ఆ అనుమానాలను తన బ్యాటుతోనేContinue Reading

డోర్నకల్ /మరిపెడ జులై 18( సింగిడి): మహబూబాబాద్ (MHBD) జిల్లా పోలీసు సూపరింటెండెంట్ డాక్టర్ షబరీష్ పి., ఐపీఎస్‌ను సాహసయాత్రికుడు భూక్యా యశ్వంత్ నాయక్ మర్యాదపూర్వకంగా కలిసి తన సాహసయాత్రల విశేషాలను వివరించారు.ఈ సందర్భంగా యశ్వంత్ నాయక్ తన క్రీడా ప్రస్థానం, సాహసయాత్రల పట్ల ఉన్న అభిరుచి, దేశభక్తిని చాటే “హర్ శిఖర్ పర్ తిరంగా” జాతీయ లక్ష్యంతో చేపడుతున్న యాత్రల గురించి ఎస్పీకి వివరించారు. ఇటీవల లడఖ్‌లో నిర్వహించినContinue Reading

అశ్వాపురం : (Janasena)భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, అశ్వాపురం మండలం, మనుబోతులపాడు గ్రామ పంచాయతీ పరిధిలో ఆదివాసీ మహిళల పట్ల ప్రభుత్వ అధికారులు అత్యంత అనాగరికంగా, దురుసుగా ప్రవర్తించిన ఘటనపై జనసేన పార్టీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర నాయకులు, మాజీ ఆరోగ్య సంచాలకులు డా. గడల శ్రీనివాసరావుContinue Reading